సెవెన్ లింగ్
ఈ పక్రియ్రను తొలిసారిగా అన్న అఖ్మతోవా అనే కవి పరిచయం చేయడం జరిగింది.
ఈ పక్రియ్ర నిర్మాణం ఏడు పంక్తులతో ముడి పడి వుంటుంది - ఇది మూడు భాగాలుగా విభజనతో వుంటుంది. మొదటి రెండు భాగాలు మూడేసి పంక్తులుగాను, చివరి భాగం ఒక పంక్తితో ముగింపు వాక్యంగా సెవేన్ లింగ్ కవితా భావన సారాంశాన్ని తెలియ పరుస్తుంది.
మొ దటి మూడు పంక్తులు ఒకే విషయం లేదా అందుకు విరుద్దమైన భావం కలిగి వుండవచ్చు
నాలుగు నుండి ఆరు పంక్తుల వరకు పై వస్తువుకు అనుగుణంగా దానితో సంబంధము కలిగివుండాలి వస్తువులోని విషయం పత్య్రక్షంగా కానీ పరోక్షంగా దానిలో విషయం వ్యక్తపరచాలి
చివరి వాక్యం ( ఏడవ పంక్తి) పూర్తి సారంశాన్ని పత్రిబింబిచేలా వుండాలి. ఈ పక్రియ్రలో ఎలాంటి నియమ నిబంధనలు లేవు.
మిగిలిన గతం
లాలి పాట, అమ్మ ముద్ద
ఆడించే బొమ్మ
చిన్నారి ప్రపంచం.
తరగతి గది, పంతులు బెత్తం
చదవని పాఠాలు, చేయని అభ్యాసం
తగ్గిన మార్కులు
గాలివాటంగా పరుగు!